kntv
kntv

షాట్‌పుట్ F57లో భారత్‌కు స్వర్ణ, రజత పతకాలు

3 weeks ago

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పారా అథ్లెటిక్స్‌కు మరో ఘన విజయం దక్కింది. పురుషుల షాట్‌పుట్ F57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ పతకం, శుభమ్ జుయాల్ రజత పతకం సాధించి భారత్‌కు డబుల్ పోడియం ఫినిష్ అందించారు. ఈ విజ యంతో భారత పారా అథ్లెటిక్స్ చరిత్రలో మరో గర్వకారణమైన అధ్యాయం నమో దైంది. ఇద్దరు అథ్లెట్లకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.