kntv
kntv

శెట్టివారిగూడెంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష సమావేశం

1 month ago

చింతలపూడి మండలం శెట్టివారిగూడెం గ్రామపంచాయతీలో ఎస్‌ఐఆర్ వార్‌రూమ్ ఇన్‌ఛార్జ్ త్సల్లాబత్తుల శ్రీనివాసరావు బీఎల్‌ఏలు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. బూత్‌వారీ ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ పురోగతిని సమీక్షించి, ప్రతి ఓటరిని చేరుకునేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
చింతలపూడిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వైఎస్సార్సీపీ సమీక్ష
Next Article
ఊర్లగూడెంలో ఎస్‌ఐఆర్ ఫారాల సేకరణపై సమీక్ష

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment