kntv
kntv

వికసిత్ భారత్ దిశగా ఏపీకి భారీ ఊతం: పవన్ కల్యాణ్

1 hour ago

వికసిత్ భారత్–2047 లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ కీలక అడుగు వేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కవారిపల్లిలో VB-G RAM G జాతీయ ప్రారంభం జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఏపీకి ₹7,707 కోట్లు, PMGSY-IV కింద ₹422 కోట్ల కేటాయింపుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.