kntv
kntv

శ్రీవారిని దర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్

1 hour ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

Click here to Read More
Previous Article
ఇరాన్ అంశంపై మాక్రాన్ కౌంటర్
Next Article
జంట హత్యల నిందితులను అతి త్వరగా పట్టుకుంటాం..... MLA

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment