kntv
kntv

రాధారంగా ఛారిటబుల్ ట్రస్ట్ యూత్ కార్యదర్శిగా ఆకుల మోహన్

3 weeks ago

ఆంధ్రప్రదేశ్ -తెలంగాణ రాధారంగా మిత్రమండలి ఛారిటబుల్ ట్రస్ట్ అంబేద్కర్ కోనసీమజిల్లా యూత్ కార్యదర్శిగా ఎంపికైన రాజోలు కు చెందిన ఆకుల మోహన్.వంగవీటి మోహన రంగా ఆలోచనలకు అనుగుణంగా కాపు సామాజికవర్గ ఐక్యతకు కృషి చేస్తానని తెలిపిన ఆకుల మోహన్

Click here to Read More
Previous Article
ఆప్యాయంగా ఆహ్వానించిన టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి
Next Article
కాలభైరవ స్వామి మహిమ.. ప్రసిద్ధ భైరవ క్షేత్రాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment