kntv
kntv

కేరళలో ఘోర ప్రమాదం.. ఏడుగురు గల్లంతు

1 month ago

కేరళలోని కళ్లాడి సమీపంలోని మీనాక్షి వంతెన వద్ద టన్నెల్ రహదారి నిర్మాణ పనుల సమయంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. మరో ఏడుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు శిథిలాల వద్ద నిరంతర గాలింపు, రక్షణ చర్యలు చేపట్టాయి.