kntv
kntv

వైసీపీ కార్యకర్తను పరామర్శించిన వై.ప్రదీప్ రెడ్డి

1 hour ago

కోసిగి మండల పరిధిలోని జుమ్మలదిన్నె గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త చాగి వెంకటేష్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు, యువ నాయకులు వై.ప్రదీప్ రెడ్డి ఆయనను పరామర్శించారు. అనంతరం వెంకటేష్ కుటుంబ సభ్యులకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.