kntv
kntv

తిరుమలలో శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ ప్రత్యేక పూజలు

1 hour ago

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ డా. గణేశనాథన్ గీతీశ్వరన్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో సత్కరించారు.

Click here to Read More
Previous Article
గ్రాన్యూల్స్‌కు మల్టీ ఇయర్ బ్రేకౌట్.. ₹1,200 టార్గెట్?
Next Article
నిఫ్టీకి రెసిస్టెన్స్ జోన్లు.. 24,270 కీలక స్థాయి

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment