kntv
kntv

కోనసీమ తిరుమల ను దర్శించుకున్న డిఎస్పి సుంకర మురళి మోహన్

1 hour ago

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్న కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ దంపతులు.ఆలయంలో జరిగే సామూహిక అష్టోత్తర పూజల్లో పాల్గొని . అనంతరం స్వామిని దర్శించిన డీఎస్పీ దంపతులు.ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు, తీర్ధప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు, వేద పండితులు