kntv
kntv

మాజీ పీసీసీ చీఫ్ జి.ఎస్. రావుకు జగన్ నివాళి

1 hour ago

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జి.ఎస్. రావు మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఆయన కుమారుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడును ఫోన్‌లో పరామర్శించారు. ప్రజా జీవితంలో జి.ఎస్. రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.