kntv
kntv

పూలింగు భూసేకరణ వివాదం.. ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు

1 hour ago

పూలింగు భూసేకరణపై వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించింది. హైకోర్టులో కేసు ఉండగానే భూములు స్వాధీనం చేసుకోవడం కోర్టు ధిక్కరణేనని ఆరోపించింది. 2.75 ఎకరాల్లోని పంటలను బుల్డోజర్లతో ధ్వంసం చేశారని, రూ.8 కోట్ల విలువైన భూమికి రూ.2.47 కోట్లు మాత్రమే పరిహారం ఇవ్వడం అన్యాయమని పేర్కొంది.

Click here to Read More
Previous Article
పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు
Next Article
ఆమ్లెట్ ప్రాణం తీసింది. అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment