kntv
kntv

పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు

1 hour ago

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. రూ.153 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల ఆధునీకరణ పనులను పూర్తి చేసి, రైతులకు భద్రతతో పాటు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.