kntv
kntv

పులివెందులలో జగన్.. వైఎస్ ఆనంద్‌రెడ్డికి తుది నివాళి

3 weeks ago

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించి తన బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పెదనాన్న వైఎస్ ఆనంద్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన జగన్ దంపతులు, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Click here to Read More
Previous Article
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి.. అప్రమత్తమైన అధికారులు
Next Article
విజయవాడ పశ్చిమ ఇంచార్జీ వెంకన్న ను కలిసిన కార్పొరేటర్లు.

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment