kntv
kntv

భారత్‌కు సురక్షిత రాకపై మోదీకి సిక్కు కృతజ్ఞతలు

3 weeks ago

ఇరాన్ సంక్షోభ సమయంలో సిక్కు సంఘాన్ని సురక్షితంగా భారత్‌కు తరలించి నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్‌లో జన్మించిన సర్దార్ లాజ్‌పాల్ సింగ్ ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి త్వరిత స్పందనకు సహకరించిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్‌కూ ఆయన ధన్యవాదాలు తెలిపారు.