kntv
kntv

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కోగంటి...

7 hours ago

మండల కేంద్రమైన కంచికచర్ల గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పుష్కరించుకొని కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ , మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు జాతిపిత గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Click here to Read More
Previous Article
ఊరుకుంద శ్రీ ఈరన్న స్వామి స్నానఘాట్ల లో భక్తులకు అసౌకర్యం
Next Article
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జగన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment