kntv
kntv

ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం...

1 hour ago

నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారి కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు.   ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Click here to Read More
Previous Article
కులగణనలో OBCలకు ప్రత్యేక కాలమ్ ఉండాలి: వి.హనుమంతరావు
Next Article
భల్స్వా చెత్త కొండల తొలగింపునకు వేగం పెంచాం: మేయర్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment