kntv
kntv

శవంపై కూర్చుని.. తేలు, బల్లితో దర్శనమిచ్చే తల్లి!

49 minutes ago

తెలంగాణలోని అలంపురం జోగులాంబ అమ్మవారి క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి. చాముండీ రూపంలో శవంపై కూర్చుని, నాలుకను బయటకు చాచి ఉండే అమ్మవారి ఉగ్రరూపం ప్రత్యేక ఆకర్షణ. తలపై తేలు, కప్ప, బల్లి ఉండటం ఈ ఆలయ విశిష్టతగా చెబుతారు.