kntv
kntv

నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ...

44 minutes ago

కంచికచర్ల ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లకు  సెప్టెంబరు 07వ తేదీ నుంచి16వ తేదీ వరకు గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు,వికలాంగులు, ఒంటరి మహిళలు  సచివాలయలలో  అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Click here to Read More
Previous Article
కొండాపురంలో శక్తి యాప్ సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన
Next Article
చేపల వేటకు వెళ్లి వ్యక్తి దుర్మరణం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment