kntv
kntv

*మున్సిపాలిటీలపై విడివిడిగా సమగ్రంగా సమీక్ష*

1 hour ago

హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు మరియు అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టిసి వరుణ్ గారు కో ఆర్డినేషన్ టీమ్ సభ్యులతో ధర్మవరం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాలకు సంబంధించిన మున్సిపాలిటీలపై విడివిడిగా సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.