kntv
kntv

ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు రైతులకు ₹35,537కోట్లు జమ

2 months ago

తెలంగాణ ప్రభుత్వం 2025-26 సీజన్‌లో ధాన్యం సేకరణలో కొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా 150 లక్షల టన్నుల వరిని కొనుగోలు చేసి, 26.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.35,537 కోట్లను జమ చేసింది. 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ చేపట్టి, రైతులకు 48 నుంచి 72 గంటల్లోనే చెల్లింపులు అందేలా సమర్థవంతమైన వ్యవస్థను అమలు చేసింది.