kntv
kntv

పులివెందుల.15న శ్రీ రంగనాథ స్వామి నూలు పూజ పవిత్రోత్సవాల

52 minutes ago

పులివెందుల పట్టణ సమీపంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఈనెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నూలు పూజ పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శంకర్ నారాయణ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆలయంలో ఈనెల 15వ తేదీన నూలు పూజ పవిత్ర ఉత్సవాలు 

23వ తేదీన స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుందన్నారు

Click here to Read More
Previous Article
ఆదోని... పెద్ద తుంబలం వ్యక్తి కి హైదరాబాద్ లో పాము కాటు
Next Article
ముందస్తు జాగ్రత్తే క్యాన్సర్‌పై తొలి విజయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment