kntv
kntv

శనిత్రయోదశి రోజున మందేశ్వర స్వామికి 21లక్షల 31 వేల అదాయం

2 months ago

అంబేద్కర్ కోనసీమజిల్లా కొత్తపెటనియోజకవర్గం లో గల మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయానికి శనిత్రయోదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిల ,తైల అభిషేకాలలో పాల్గొన్నారు వివిధ మార్గాల ద్వారా ఈ రోజు 21 లక్షల 31 వేల 436 రూపాయలు ఆదాయం సమకూరింది అని ఈఓ దారపురెడ్డి సురేష్ బాబు తెలిపారు