kntv
kntv

వైసీపీ నాయకుల పై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

3 weeks ago

రాజధాని ప్రాంత రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ వారికి అండగా నిలవాలని రాజధాని ప్రాంత పర్యటనకు బయలుదేరిన వైసీపీ నాయకులు పైన కార్యకర్తల పైన టిడిపి కార్యకర్తలు చేసిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో ప్రతి దానికి కూటమి నాయకులు సమాధానం చెప్పక తప్పదు అని తెన్నేటికిషోర్ వైసీపీ పార్టీ అధికారం ప్రతినిధి తెలిపారు.

Click here to Read More
Previous Article
మందేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం
Next Article
శనిత్రయోదశి రోజున మందేశ్వర స్వామికి 21లక్షల 31 వేల అదాయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment