kntv
kntv

3-2తో తైవాన్‌పై విజయం.. క్వార్టర్స్‌లోకి దియా-యశస్విని

1 hour ago

యునైటెడ్ స్టేట్స్ స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత జోడీ దియా–యశస్విని అద్భుత ప్రదర్శనతో మెరిసింది. ప్రీ-క్వార్టర్ ఫైనల్లో తైవాన్ జంటపై 3-2తో ఉత్కంఠభరిత విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత అమ్మాయిల పోరాట పటిమకు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Click here to Read More
Previous Article
భారత్-పాక్ సరిహద్దులు తెరవాలి: మెహబూబా ముఫ్తీ
Next Article
ఢిల్లీకి భారీ బూస్ట్.. 6-లేన్ టన్నెల్‌కు గ్రీన్ సిగ్నల్

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment