kntv
kntv

ఒకే రోజులో 35 కోట్ల మొక్కలు.. యూపీ కొత్త రికార్డు

3 weeks ago

ఉత్తరప్రదేశ్‌లో ఒకే రోజులో 35 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో తొలి మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత తొమ్మిదేళ్లలో ఇప్పటికే 242 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు ప్రభుత్వం పేర్కొంటూ, దీనిని పర్యావరణ పరిరక్షణకు అంకితమైన మహాయజ్ఞంగా అభివర్ణించింది.

Click here to Read More
Previous Article
మోదీ నేతృత్వంలో ఆరోగ్య రంగం దూసుకెళ్తోంది: రాజ్‌నాథ్
Next Article
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' టీజర్‌కు సూపర్ రెస్పాన్స్!

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment