kntv
kntv

ఒడిశాలో రూ.47,600 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం

1 month ago

ఒడిశా ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా మయూర్‌భంజ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి Droupadi Murmu, ప్రధాని Narendra Modi పాల్గొన్నారు. రూ.47,600 కోట్ల విలువైన 60 ప్రాజెక్టులను ప్రారంభించి, 12 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇవి ప్రాంతీయ అనుసంధానం, ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని రాష్ట్రపతి పేర్కొన్నారు.