kntv
kntv

కడప శ్రీకృష్ణ దేవరాయలు వారి 518 పట్టాభిషేక మహోస్థావము

3 weeks ago

 కడప నగరంలో శ్రీకృష్ణ దేవరాయలు వారి 518 పట్టాభిషేక మహోస్థావము సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయలు వారి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేయడము జరిగినధి.ఈ కార్యక్రమములో గండికోట విజయ్ కుమార్ టీడీపీ నాయకులు బాలిశెట్టి హరిప్రసాద్ అన్నగారికి కేక్ తినిపిస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు మరియు మన బలిజ సంగీయులు పెద్ద యెతున పాల్ఘోని విజయవంతం చేయడము జరిగినధి.

Click here to Read More
Previous Article
కొఠారి అబ్బయ్యచౌదరి ని అడ్డుకున్న పోలీసులు
Next Article
వర్షాభివృద్ధి కోసం పోతురాజు గడ్డ కలశాభిషేక మహోత్సవం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment