kntv
kntv

నాణ్యమైన బియ్యం ప్రజలు అందరికి సబ్సిడీ పై MLA కాగిత

3 hours ago

రాష్ట్ర ప్రజలు అందరికి సబ్సిడీ తో కూడిన నాణ్యమైన బియ్యం అందించాలి అనే మహోన్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా సబ్సిడీ రైస్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని, పెడన టౌన్ రైతు బజార్ లో ఏర్పాటు చేసిన ఈ నూతన స్టోర్ ను ప్రజలు వినియోగించు కోవాలని పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు 

Click here to Read More
Previous Article
గండి సీనియర్ అసిస్టెంట్ సన్మానించిన బిజెపి గాలి హరి
Next Article
అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రారంభించిన మోదీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment