kntv
kntv

రైతు హామీలపై చంద్రబాబును నిలదీసిన జగన్

2 hours ago

రైతులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదని వైఎస్ జగన్ ఆరోపించారు. పీఎం-కిసాన్‌కు అదనంగా ఏటా రూ.20 వేలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేదన్నారు. రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పథకాలను బలహీనపరిచారని, కౌలు రైతులు, గిరిజన రైతులు నష్టపోయారని విమర్శించారు.