kntv
kntv

జొన్నగిరి గోల్డ్ మైన్‌తో ఏపీలో బంగారు యుగానికి శ్రీకారం

1 hour ago

కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్ గనుల రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును ప్రారంభించనుండగా, ఏటా 750 నుంచి 1,000 కిలోల వరకు బంగారం ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌తో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి రాయలసీమ అభివృద్ధికి ఊతమివ్వనుంది.

Click here to Read More
Previous Article
మూసీ ప్రక్షాళన ఖాయం.. అంతర్జాతీయ స్థాయిలో రివర్‌ఫ్రంట్!
Next Article
వైష్ణోదేవి యాత్రకు 50 లక్షల మంది భక్తులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment