kntv
kntv

రాజధాని ప్రాంతంలో హింసకు టీడీపీనే కారణం: గోపిరెడ్డి

1 hour ago

రాజధాని రైతుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లోనే ఈ ఘటన జరిగిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Click here to Read More
Previous Article
22 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన అన్సీ సోజన్
Next Article
రోహింగ్యాలు, ఓటర్ల జాబితాపై రేవంత్‌కు బండి సంజయ్ ప్రశ్న

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment