kntv
kntv

పల్స్ పోలియో శిబిరానికి హాజరైన జేసీ నైదియ దేవి

14 hours ago

అంబేద్కర్అ కోనసీమ జిల్లా మలాపురం మండలం బండారులంక గ్రామంలో పల్స్ పోలియో శిబిరానికి హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ నైదియ దేవి. కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో వచ్చే అధికారులు రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోయే. నేటి పరిస్థితుల్లో జాయింట్ కలెక్టర్ హోదాలో తమ పిల్లలతో ముచ్చటించిన ఆమెను స్థానిక ప్రజలు అభినందించారు.