kntv
kntv

తిరుమలకు అనంత్ అంబానీ భారీ కానుక..25 ఎలక్ట్రిక్ బస్సులు

1 month ago

రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకుని సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించారు. బస్సులతో పాటు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, డ్రైవర్ల జీతాల ఖర్చును కూడా రిలయన్స్ సంస్థే భరించనుంది.