kntv
kntv

మచిలీపట్నంలో జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సమావేశం

12 hours ago

జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు పిడుగు హరిప్రసాద్ నెత్రుత్వంలో 28 మంది సభ్యుల బృందం మంగళవారం ఉదయం నుంచి మచిలీపట్నం ఆర్ కే పంక్షన్ హల్ లో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ, పంచకర్ల సురేష్, జనసేన పార్టీ పార్లమెంట్ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.....