kntv
kntv

ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి...

2 hours ago

చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామాన్ని, కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలోని మద్దులమ్మ పర్వ ప్రాంతాన్ని రాష్ట్ర స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ ని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కోరారు.