kntv
kntv

మునేటిలో యువకుడు మృతి....

2 hours ago

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర మునేటిలో మంగళవారం ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల విరాల మేరకు.. గొట్టుముక్కల గ్రామానికి చెందిన రామకృష్ణ స్నేహితులతో కలిసి ఈతకు దిగాడు. అతను లోతుకు వెళ్లడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Click here to Read More
Previous Article
విజయవాడ అంబేద్కర్ కళావేదిక లో ఆంధ్ర హస్త కళా మహోత్సవం.
Next Article
బాలికల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత.

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment