kntv
kntv

ఇండోనేషియాలో మోదీకి ప్రత్యేక సాంస్కృతిక సత్కారం

1 hour ago

ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఏర్పాటు చేసిన అధికారిక విందు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత్–ఇండోనేషియా సంస్కృతులను ప్రతిబింబించే నృత్య, సంగీత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇరు దేశాల సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిన ఈ కార్యక్రమం ద్వైపాక్షిక స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసింది.

Click here to Read More
Previous Article
ఎలక్ట్రిక్ వాహనాల దిశగా ఢిల్లీ కీలక అడుగు
Next Article
గ్రామాల అభివృద్ధి -సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment