kntv
kntv

లార్డ్స్‌లో మంధాన హాఫ్ సెంచరీ.. భారత్ శుభారంభం

1 day ago

లార్డ్స్‌లో జరుగుతున్న తొలి మహిళల టెస్టులో భారత్ శుభారంభం చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన అజేయ అర్ధశతకంతో మెరిసి జట్టును బలంగా నిలబెట్టింది. తొలి రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసి ఆధిపత్యం చాటింది