kntv
kntv

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. సీఎం శ్రీకారం

1 hour ago

ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బ్యారేజీలోని 117 గేట్ల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనుల ద్వారా బ్యారేజీ భద్రత, నీటి నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడనుంది. రైతులకు నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది.