kntv
kntv

విజయవాడ లో ఘనంగా జగన్నాథ్ రథ యాత్ర

1 hour ago

**విజయవాడ భవానీపురంలో శ్రీ జగన్నాథ రథయాత్ర** ఘనంగా ప్రారంభమైంది. ఇస్కాన్ ఆధ్వర్యంలో జూలై 16 నుండి 18 వరకు జరిగే ఈ వేడుకల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొని, ప్రత్యేక పూజలు చేసి రథాన్ని లాగారు. రథయాత్ర సనాతన ధర్మానికి ప్రతీకని, సమాజంలో భక్తిని పెంచుతుందని ఆయన అన్నారు. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.


Click here to Read More
Previous Article
'జగన్ 2.0 సూపర్ యాప్'ను ప్రారంభించిన వైఎస్ జగన్

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment