kntv
kntv

వన్ మంత్ - ఫోర్ విజిట్'తో ప్రజా సమస్యల పరిష్కారానికి వేగం

3 weeks ago

ప్రజల నుంచి వచ్చే వినతులను సానుకూల దృక్పథంతో పరిశీలించి,క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి నిర్ణీత గడువులోగా పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్  అధికారులను ఆదేశించారు.'వన్ మంత్ -ఫోర్ విజిట్' కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట లో నిర్వహించారు జిల్లా కలెక్టర్ SP, శ్రీశైలం MLA రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి సమస్యలు  స్వీకరించారు