kntv
kntv

గుర్తుతెలియని వృద్ధుడు రైలు ఢీకొని మృతి..

3 weeks ago

జూలై 31 సాయంత్రం ఉప్పులూరు రైల్వే స్టేషన్ గేట్ సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా 60–70 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. పచ్చ పూల లుంగీ, లేత పసుపు షర్టు ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు గుడివాడ రైల్వే పోలీసులను 9247585713, 9989029379 నంబర్లలో సంప్రదించండి.