kntv
kntv

అమృత్ ఉద్యాన్ సమ్మర్ ఎడిషన్ ప్రారంభం

3 weeks ago

 

రాష్ట్రపతి భవన్‌లో అమృత్ ఉద్యాన్ సమ్మర్ యాన్యువల్స్ ఎడిషన్‌ 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రజలకు ఉద్యాన్ అందుబాటులో ఉంటుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులను అనుమతించనున్నారు.