kntv
kntv

అమృత్ ఉద్యాన్ సమ్మర్ ఎడిషన్ ప్రారంభం

52 minutes ago

 

రాష్ట్రపతి భవన్‌లో అమృత్ ఉద్యాన్ సమ్మర్ యాన్యువల్స్ ఎడిషన్‌ 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రజలకు ఉద్యాన్ అందుబాటులో ఉంటుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులను అనుమతించనున్నారు.

Click here to Read More
Previous Article
పిఠాపురం పాదగయ క్షేత్రంలో లెజినోవా ప్రత్యేక పూజలు
Next Article
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందం

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment