kntv
kntv

ఉప్పాడ తీర రక్షణ గోడ పనులకు కీలక అడుగు

1 hour ago

 
 

ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి ఐఐటీ మద్రాస్ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభించింది. రూ.323 కోట్ల నిధులతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం నిపుణుల బృందం డ్రోన్, బాతిమెట్రిక్, బీచ్ ప్రొఫైలింగ్ సర్వేలు నిర్వహిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పర్యవేక్షణలో పనులు కొనసాగుతు న్నాయి.