kntv
kntv

పాస్టర్ సత్యానందం దంపతులను సన్మానించిన కంభంపాటి దాసు

1 hour ago

అమరావతి మండలం ధరణికోట గ్రామంలో జైలు సింగ్ కాలనీలోని లూధరన్ చర్చిలో, దిడుగు గ్రామంలో చర్చిలో 7 సంవత్సరాలపాటు పాస్టర్ గా సేవలందించిన పాస్టర్ సత్యానందం  రేపల్లె లోని  చర్చికి  ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్న సందర్భంగా పాస్టర్ సత్యానందం దంపతులను ధరణికోట  గ్రామ నాయకులు కంభంపాటి దాసు దంపతులు దుశ్యాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.