kntv
kntv

లక్నోలో ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది విద్యార్థులు మృతి

3 weeks ago

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో అలీగంజ్ ప్రాంతంలోని కోచింగ్ సెంటర్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో విద్యార్థులు పై అంతస్తుల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఘటనలో 12 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Click here to Read More
Previous Article
కేంద్ర ప్రాజెక్టులు సాధించడంలో వేగమే కీలకం: లోకేష్
Next Article
చట్టం ముందు ఎవరైనా ఒక్కటే: బోలిశెట్టి శ్రీనివాస్

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment