kntv
kntv

చట్టం ముందు ఎవరైనా ఒక్కటే: బోలిశెట్టి శ్రీనివాస్

1 hour ago

లాకప్ డెత్ ఘటనపై జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ స్పందించారు. జనసేన ఎప్పుడూ న్యాయం, చట్టం వైపే నిలుస్తుందని తెలిపారు. ఈ ఘటనను కుల కోణంలో చూడొద్దని సూచించారు. తప్పు చేసిన వ్యక్తి తమ కులానికి చెందినవాడైనా మద్దతు ఇవ్వబోమని, నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష విధించాలని స్పష్టం చేశారు.