kntv
kntv

అభివృద్ధి పనులను పరిశీలించిన: జూపల్లి

3 weeks ago

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని రింగ్ రోడ్ సెంటర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో చర్చించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. స్థానిక సమస్యలపై కూడా ఆరా తీశారు.

Click here to Read More
Previous Article
కోల్‌కతా పాఠశాలల్లో మిడ్-డే మీల్స్‌కు ఇస్కాన్ బాధ్యతలు
Next Article
ఇసుక, మట్టి దందాలు పెరిగాయి: దేవినేని అవినాష్ విమర్శలు

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment