kntv
kntv

యాదాద్రి పాలక మండలిలో మెగాస్టార్ సతీమణి సురేఖ

2 hours ago

తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఈ బోర్డులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు సభ్యురాలిగా చోటు కల్పించింది. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఈ నియామకం చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.