kntv
kntv

గోదావరిలో విషాదం.. ఐదుగురు గిరిజనుల మృతి

3 weeks ago

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలో గోదావరి నదిలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు నీటి లోతు అంచనా వేయలేక ప్రవాహంలో కొట్టుకుపోయారు. తీవ్ర గాలింపు అనంతరం వారి మృతదేహాలను వెలికితీయగా, గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.